Indira Bhavan Malkajgiri Updates: మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గ డివిజన్ అధ్యక్షులతో సమావేశం...

- ఇందిరభవన్ లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గ డివిజన్ అధ్యక్షులతో సమావేశం ప్రారంభం..

- పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్, ఎంపీ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, చిన్నారెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ కుసుమ కుమార్,         డీసీసీ అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్.

Show Full Article
Print Article
Next Story
More Stories