Indira Bhavan: ఇందిరా భవన్ లో ప్రారంభమైన దుబ్బాక ఎన్నికల సన్నాహక సమావేశం..

ఇందిరా భవన్..

-సమావేశం లో పాల్గొన్న

-టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజా నర్సింహ, వర్కింగ్ ప్రసిడెంట్స్ పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్ ఏఐసీసీ కార్యదర్శులు   వంశీ చంద్ రెడ్డి, సంపత్ కుమార్, డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి, బలరాం నాయక్, దుబ్బాక నాయకులు.

ఉత్తమ్..

-కాంగ్రెస్ కార్యకర్తల దృఢ సంకల్పంతో క్రమశిక్షణ తో పని చేయాలి...

-దుబ్బాక ఎన్నికలలో కాంగ్రెస్ చరిత్ర సృష్టించాలి.. గెలుపే ధ్యేయంగా పని చేయాలి.

-కార్యకర్తలకు అండగా ఉంటాము పోరాటం చేయాలి, నిర్మాణాత్మకంగా పని చేయాలి..

-దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కడ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు..

-టిఆర్ఎస్ ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించి టిఆర్ఎస్ నేతలను నిలదీయాలి..

-మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు ఇస్తామన్న పరిహారం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఏమయ్యాయి..

-గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ సంస్థాగతంగా బలోపేతం చేయాలి. అన్ని కమిటీలు పూర్తి చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories