Hyderabad updates: Upsc పరీక్షల కోసం రెండు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే...

హైదరాబాద్..

-విజయవాడ - విశాఖపట్నం మధ్య యూపీఎస్సీ పరీక్షల కోసం రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు....

-అక్టోబర్ 3 - 4 తేదీలలో నడవనున్న ఈ రెండు ప్రత్యక రైళ్లు...

-ఈ రైళ్లు ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు ,రాజమండ్రి ,సమైకోట్, తుని ,అనకాపల్లి ,దువ్వాడ రైల్వే స్టేషన్లు ఆగ నున్నాయి

Show Full Article
Print Article
Next Story
More Stories