Hyderabad Updates: మాదాపూర్ సైబర్ టవర్ సిగ్నల్ వద్ద రోడ్డు ప్రమాదం..

హైదరాబాద్

- సిగ్నల్ జంప్ చేసి మరి బులెట్ బైక్ పై వెళుతున్న భార్య భర్తలను ఢీ కొట్టిన బెంజ్ కార్.....

- బైక్ ఉన్న గౌతమ్ దేవ్(33) మృతి, భార్య శ్వేతా కు తీవ్ర గాయాలు స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలింపు....

- బెంజ్ కారు ను నడిపిన వ్యక్తి కాశి విశ్వనాథ్ తన తో మిత్రుడు కౌశిక్.....

- కారు నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమైన కాశి విశ్వనాథ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

- కార్ లో ఉన్న మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం...

- కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న మాదాపూర్ పోలీసులు.....

Show Full Article
Print Article
Next Story
More Stories