Hyderabad Updates: హెర్బల్ ఆయిల్ పేరుతో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం..

హైదరాబాద్..

-ఎస్సార్ నగర్ కు చెందిన వ్యాపారవేత్తను నిండాముంచిన కేటుగాళ్లు...

-లండన్ , మణిపూర్ కేంద్రంగా సాగిన వ్యవహారం.

-హెర్బల్ ఆయిల్ సరఫరా కాంట్రాక్డ్ అంటూ రూ.52 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు...

-మోసపాయానంటూ ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు ..

-కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఎస్సార్ నగర్ పోలీసులు...

Show Full Article
Print Article
Next Story
More Stories