Hyderabad Updates: ఆటో డ్రైవర్లపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..

హైదరాబాద్:

- ఆటో డ్రైవర్లపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి మంత్రి కె.టి.ఆర్. బందువులమని బెదిరింపులు..

- ఎల్బీ నగర్ లో నిన్న అర్ధరాత్రి ఆటో డ్రైవర్లపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి...

- ఎల్బీనగర్ లోని సితారలో జరిగిన ఫంక్షన్ కు వచ్చిన కొంత మంది పక్కనే ఉన్న ఆటోలు, సుమోలపై బీర్ బాటిల్స్ పెట్టి తాగుతుండగా

- ఇదేంటని అడిగిన ఆటో డ్రైవర్ల పై దాడి రాము కెటిఆర్,కన్నారావు మనుషులమని తమను ఏ పోలీస్ ఎం చేయలేదని బెదిరింపులు

- పోలీస్ స్టేషన్ లో బాధితుల ఫిర్యాదు.

- ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories