Hyderabad Updates: ఐపీఎల్ బెట్టింగ్ లకు ఓ యువకుడు బలి...

 హైదరాబాద్

- జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సోను కుమార్ యాదవ్ కొంతకాలంగా ఐపీఎల్ బెట్టింగ్ లో పాల్గొని తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నాడు.

- పంజాగుట్ట ద్వారకపురి కాలనీ లో స్నేహితులతో కలిసి ఉంటూ కొబ్బరి బోండాలు విక్రయించేవారు.

- మంగళవారం ఉదయం మిగిలిన వారు బయటకు వెళ్లగా ఇంట్లోనే ఉండి ఎవరూ లేని సమయంలో గ్రిల్ కు ఉరి బిగించుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు.

- అతని సోదరుడు అర్జున్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories