Hyderabad updates: భారీ వర్షాలు వల్ల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన మాజీ గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహన్..

హైదరాబాద్.. 

-హైదరాబాద్ లో భారీ వర్షాలు, వరదల వల్ల నెలకొన్న పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేసిన మాజీ గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహన్ .

-బాధిత ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాలను అభినందించిన నరసింహన్.

-సహాయ కార్యక్రమాల కోసం తన వంతు సహాయంగా తన వ్యక్తిగత సేవింగ్స్ నుండి 25 వేల రూపాయలను సి.ఎం.ఆర్.ఎఫ్ కు అందించిన నరసింహన్.

-మాజీ గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహన్ కు కృతగ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories