Hyderabad updates: నాయిని నర్సింహారెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు: తలసాని శ్రీనివాస్ యాదవ్..

HMTV
By HMTV
Published on: 2020-10-18 12:52:13

హైదరాబాద్..

-జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ని పరామర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

-నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవల గురించి ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

HMTV

HMTV

Next Story