Hyderabad updates: ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా తెరిచిన పోలీసులు..

హైదరాబాద్.. 

-వర్షాల కారణంగా ట్రాఫిక్ రద్దీ ని దృష్టిలో ఉంచుకుని దుర్గం చెరువు తీగల వంతెన తెరచిన ట్రాఫిక్ పోలీసులు.

-వంతెన పై వాహనాలు ఆపరాదని...

-ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సూచన.సాధారణ రోజుల్లో శని ఆదివారాల్లో వాహన రాకపోకలను నిలిపి వేసి, కేవలం సందర్శకులకు మాత్రమే అనుమతి.

Show Full Article
Print Article
Next Story
More Stories