Hyderabad updates: కమిషనర్ పై కిషన్ రెడ్డి సీరియస్!

-జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్

-తన పర్యటన సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు ఎవరు రాకపోవడంతో ఆగ్రహం

-కేంద్రమంత్రి లోతట్టు ప్రాంతాల సందర్శన సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు దూరం

-జాఇహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ కు పోన్ చేసిన కిషన్ రెడ్డి

-కనీసం డీఈ , ఏఈ స్థాయి అధికారులను పంపించకపోవడం సమంజసం కాదన్న కిషన్ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories