Hyderabad updates: శంషాబాద్ కు చెందిన మాధవ్ అనే వ్యక్తి మిస్సింగ్..

హైదరాబాద్... 

-మంగళవారం రాత్రి తన తల్లిని పంజాగుట్ట లో బస్సు ఎక్కించి తాను బైక్ పై శంషాబాద్ బయలుదేరాడు..

-ఆరోజు రాత్రి నుంచి మాధవ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది..

-రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయిన మాధవ్ శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన మాధవ్ స్నేహితుడు..

-ఈరోజు ఉదయం మాధవ్ బైక్ ను శంషాబాద్ గగన్ పహాడ్ వద్ద గుర్తించిన పోలీసులు..

-మాధవ్ వరదలో గల్లంతయ్యాడా ఇంకా ఎక్కడైనా ఉన్నాడా తెలియడం లేదు అంటున్న మాధవ్ స్నేహితుడు..

-శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగం చేస్తున్న మాధవ్..

Show Full Article
Print Article
Next Story
More Stories