Hyderabad updates: బాలానగర్ డీసీపీ పద్మజ మీడియా సమావేశం...

బాలానగర్... 

-నిన్న పోలీసుల తనిఖీలో శమిర్పెట్ లో దొరికిన 40 లక్షల నగదు దుబ్బాక బిజేపి అభ్యర్థి రఘునందన్ రావు సన్నిహితులది...

-నిన్న తనిఖీలో కెట్ర వాహనం లో వ్యక్తులు అనుమనస్పదంగా కనిపించడంతో తనిఖీలు చేసారూ..

-పోలీసులను చూసి కెట్రా వాహనం నుండి సంచితో వ్యక్తి దూకి పరిపోతుండగా పట్టుకున్నారు..

-కెట్రా తో పాటు మరో స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు...

-శ్రీనివాస్ బాబు, మజీద్ , ఆంజనేయులు , సురేష్ లను అదుపులో తీసుకున్నారు...

-వీరంతా పటాన్చెరువు నుండి సిద్దిపేట కు వెళ్తున్నారు

-వీరి వద్ద నుండి 40 లక్షల నగదు, ఐదు మొబైల్ ఫోన్లు , రెండు కార్లు స్వాధీనంచేసుకునట్లుగా డీసీపీ వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories