Hyderabad updates: నేడు బోరబండ లో ఎన్‌.జి.ఆర్‌.ఐ సైంటిస్ట్‌ల పర్యటన...

హైదరాబాద్... 

 -నేడు బోరబండ లో జాతీయ భూ భౌతిక ప‌రిశోధ‌న కేంద్రం (ఎన్‌.జి.ఆర్‌.ఐ) సైంటిస్ట్‌ల పర్యటన

-శ‌బ్దాల తీవ్ర‌త‌ను గుర్తించేందుకు బోర‌బండ డివిజ‌న్‌లోని నాట్కో స్కూల్‌, సాయిబాబా న‌గ‌ర్‌లోని క‌మ్యూనిటీహాల్‌, ఎన్‌.ఆర్‌.ఆర్ పురంలోని సైట్‌-4, 5 మ‌ధ్య   భూకంప   తీవ్ర‌త‌ను గ‌ణించే సిస్మోగ్రాఫ్‌ల‌ ఏర్పాటు

-స్వ‌ల్ప శ‌బ్దాల‌కు గ‌ల కార‌ణాల‌ను విశ్లేషించనున్న ఎన్‌.జి.ఆర్‌.ఐ శాస్త్ర‌జ్ఞులు

-ప్ర‌జ‌లు భ‌య‌బ్రాంతుల‌కు గురికావ‌ద్ద‌ని సూచన

Show Full Article
Print Article
Next Story
More Stories