Hyderabad updates: మోర్ఛా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం...

హైదరాబాద్..

-నూతన వ్యవసాయ చట్టంపై భారతీయ జనతా కిసాన్ మోర్ఛా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం...

-సోమాజిగూడాలోని ఎన్ కే ఎమ్ గ్రాండ్ హోటల్ లో రౌండ్ టేబుల్ సమావేశం..

-రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న భాజపా ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ..

-సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ నిపుణులు, మేధావులు..

Show Full Article
Print Article
Next Story
More Stories