Hyderabad updates: ఖైరతాబాద్ కుశాల్ టవర్స్ వద్ద తెలంగాణ స్టేట్ ప్రైవేటు రవాణా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా.....

HMTV
By HMTV
Published on: 2020-09-24 09:59:48

హైదరాబాద్..

-కరోనాతో జీవనం కొనసాగించడమే కష్టంగా మారిన నేపథ్యంలో ఫైనాన్సు చెల్లించాలంటూ ఫైనాన్స్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆటో      డ్రైవర్ల ధర్నా ..

-కరోన సమయంలో బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీ డబ్బులు కట్టాలి అని ఎవరిని బలవంతం చేయవద్దు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ఆదేశాలు జారీ   చేసినప్పటికీ ఫైనాన్స్ వ్యాపారులు తీవ్రమైన వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం ..

-ఫైనాన్సర్ వేధింపులతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు పదిమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారూ..

-సీజింగ్ పేరుతో 5000 రూపాయలు వసూలు చేయడాన్ని నిలిపివేయాలని, ఎలాంటి నోటీసు ఇవ్వకుండా రోడ్లపై వాహనాలు ఆపి డ్రైవర్ను వేధించే వారిపై     చర్యలు తీసుకోవాలని, covid 19 దృష్ట్యా ఒక సంవత్సరం పాటు పోలీస్ జలాలను విధించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ ..

-ధర్నా నిర్వహిస్తున్నడ్రైవర్లను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలింపు...

HMTV

HMTV

Next Story