Hyderabad updates: ఎస్సై పై హెచ్చార్సీ లో చీలపల్లి గ్రామస్తుల ఫిర్యాదు..

హైదరాబాద్ :

- అక్రమ కేసులు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఓ ఎస్సై పై హెచ్చార్సీ లో చీలపల్లి గ్రామస్తుల ఫిర్యాదు

- మెదక్ జిల్లా , పెద్ద శంకరం పేట మండలం , చీలపల్లి గ్రామం మధ్యలో నిర్మిస్తున్న స్మశాన వాటికను వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించిన గ్రామస్తులు.

- హైకోర్టులో వేసిన కేసును వెనక్కి తీసుకోవాలంటూ... స్థానిక అధికారపార్టీ సర్పంచ్ , ఎంపీటీసీల ప్రోద్భలంతో పెద్ద శంకర్ పేట పీఎస్ ఎసై సత్యనారాయణ         తమ పై అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని కమిషన్ కు వివరించిన గ్రామస్తులు.

- తమను వేధిస్తున్న ఎసై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ కమిషన్ ను వేడుకున్న చీలపల్లి గ్రామస్తులు.

Show Full Article
Print Article
Next Story
More Stories