Hyderabad updates: త్రిదండి చినజీయర్ స్వామిని కలిసిన మంత్రి వేణుగోపాలకృష్ణ..

హైదరాబాద్.. 

-హైదరాబాద్ లో త్రిదండి చినజీయర్ స్వామిని కలిసిన ఆంద్రప్రదేశ్ బీసి వెల్పేర్ మంత్రి వేణుగోపాలకృష్ణ.

-రాష్ట్రంలో ప్రస్తుత పరిస్ధితులను అడిగి తెలుసుకున్న చినజీయర్ స్వామి.

-అనంతరం చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నమంత్రి వేణుగోపాలకృష్ణ.

Show Full Article
Print Article
Next Story
More Stories