Hyderabad updates: హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం..కేటీఆర్..

జిహెచ్ఎంసి..

-జిహెచ్ఎంసి పరిధిలో నిర్మాణమవుతున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష.

-హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందని ఇది త్వరగా పూర్తి అవుతాయని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు

-లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని మంత్రులు అధికారులను ఆదేశం

-డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేసిన ప్రాంతాల్లో గ్రీనరీ కి పెద్దపీట వేయాలని మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ

-హౌసింగ్ శాఖ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం జిహెచ్ఎంసి పరిధిలో జిహెచ్ఎంసి కమిషనర్ మరియు ఇతర జిల్లాల కలెక్టర్లతో సంయుక్తంగా లబ్ధిదారులను     ఎంపిక చేయాలని సూచన

-జిహెచ్ఎంసి పరిధి అవతల నిర్మాణం జరుగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లో స్థానికులకు పది శాతం లేదా 1000 మించకుండా కేటాయించాలని మంత్రులు   ఆదేశం

-గతంలో ఇల్లు వచ్చిన వారికి మరొకసారి డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించకుండా చూడాలని అధికారులకు సూచన

Show Full Article
Print Article
Next Story
More Stories