Hyderabad updates: ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద వామపక్ష పార్టీల నిరసన..

తమ్మినేని వీరభద్రం..సీపీఎం రాష్ట్ర కార్యదర్శి..

-ఢిల్లీ లో సీఏఏ ఎన్నర్సీ కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ దాఖలు..

-సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి తో మరో 8మంది మేధావుల పేర్లు చేర్చడం పట్ల వామపక్ష పార్టీల నిరసన..

-ఏచూరి పై కేసును కమ్యూనిస్టుల మీద దాడిగా చూడాల్సి వస్తుంది.

-నిర్బందాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.

-మేధావులపై , ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి బెదిరించాలని మోడీ సర్కారు కుట్ర చేస్తుంది.

-బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు ఆపేవరకు వామపక్ష పార్టీ ల పోరాటం ఆగడు.

Show Full Article
Print Article
Next Story
More Stories