Hyderabad Updates: గవర్నర్ తమిళసైని కలిసిన డీ.కే. అరుణ..

హైదరాబాద్... 

గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ను కలిసిన భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీ.కే. అరుణ

#గవర్నర్ కు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసేందుకే వెళ్లినట్లు వెల్లడి.

#జీ.హెచ్.ఎం.సీ ఎన్నికల్లో కాషాయపు జెండా ఎగురవేస్తాం.

#హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు కనీసం పలకరించేందుకు కూడా సీఎం కేసీఆర్ వెళ్ళలేదు.

#జీ.హెచ్.ఎం.సీ ఎన్నికల్లో లబ్ది చేకూర్చేందుకే రూ.10వేల ఆర్థిక సాయం.

#వరద బాధితుల్లో అర్హులకంటే అనర్హులకే 10వేలు అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories