Hyderabad news: ఉద్యోగాల పేరుతో మోసం..

హైద్రాబాద్..

-నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిపిస్తామని చెప్పి, అమాయకులను మోసం చేసి లక్షలు కాజేసిన ముఠాను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు..

-ముగ్గురు సభ్యులు గల ఈ ముఠా లక్నో కేంద్రం గా పనిచేస్తుంది...

-లక్నో కు చెందిన షాను అన్సారీ, రిషబ్ మల్హోత్రా, వైభవ్ మహాజన్ ముగ్గురు కూడా విద్యార్థులే...

-లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది నిరుద్యోగులను చీటింగ్ చేశారు...

-కెరియర్ సైట్ పేరుతో నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసి నిరుద్యోగులను టార్గెట్ చేసుకునేవారు..

-నౌకరీ డాట్ కాం, టైమ్స్ జాబ్ డాట్ కాం వెబ్ సైట్ లలో ఉద్యోగం కోసం ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటరో వారి వివరాలు తీసుకుని మోసం చేశారు...

-నగరంలోని ఒక మహిళకు MNC కంపెనీ లో మంచి ఉద్యోగం ఇప్పిస్తం అని చెప్పి 38 లక్షలు కాజేసిన ముఠా..

Show Full Article
Print Article
Next Story
More Stories