Hyderabad latest news: నేడు upsc సివిల్స్ ప్రిలిమినరీ....

హైదరాబాద్.. 

-హైదరాబాద్ లో పరీక్ష రాయనున్న 46 వేల 171 మంది అభ్యర్థులు

-99 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు

-రెండు సెషన్స్ లో పరీక్ష

-ఉదయం 9.30 నుండి 11.30 వరకు

-మధ్యాహ్నం 2.30నుండి 4. 30 గంటల వరకు పరీక్ష సమయం

-అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలి

-కోవిడ్ నిబంధనలు పాటించాలి

-అడ్మిట్ కార్డ్ తో పాటు గుర్తింపు కూడా వెంట తెచ్చుకోవాలి

-పరీక్ష కేంద్రాలకు బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ

Show Full Article
Print Article
Next Story
More Stories