Hyderabad latest news: నిన్న గచ్చిబౌలి పీయస్ లో కిడ్నాప్ కేసు నమోదు చేశాం...

Hmtv తో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు..

-చందానగర్ తారానగర్ లో అవంతి రెడ్డి, హేమంత్ కుమార్ లు ఉండేవారు..

-అవంతి రెడ్డి బీటెక్ చదవగా, హేమంత్ డిగ్రీ కంప్లీట్ చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు...

-ఇద్దరూ నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు..

-కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు లో మ్యారేజ్ చేసుకున్నారు..

-నిన్న మీతో మాట్లాడలంటు గచ్చిబౌలి లోని హేమంత్ నివాసానికి వచ్చిన అవంతిక కుంటుంబ సభ్యులు...

-చందానగర్ కీ వెల్లాలని వారిని కారులో తీసుకేళ్లుతుండగా అనుమానం రావడంతో తప్పించుకునెందుకు ప్రయత్నంచిన అవంతిక, హేమంత్...

-కారులో నుంచి తప్పించుకుని అత్తమామలకు ఫోన్ చేసిన అవంతిక...

-మరో కారులో హేమంత్ తీసుకుని పోయిన అవంతిక మేనమామ యుగంధర్ రెడ్డి, మరికొందరు...

-హేమంత్ తల్లిదండ్రులు చందానగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమత్తం అయిన గచ్చిబౌలి పోలీసులు...

Show Full Article
Print Article
Next Story
More Stories