Hyderabad Latest news: కాచీగూడ వైష్ణాయ్ హోటల్ లో ద వాయిస్ పౌండేషన్ ఆధ్వర్యంలో భారత నూతన విద్యా విధానం పై సదస్సు..

హైదరాబాద్..

-మాజీ ఎమ్మెల్సీ ,ద వాయిస్ ఫౌండేషన్ ఛైర్మన్ ,TRLD తెలంగాణ అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో భారత నూతన విద్యా విధానం పై   సదస్సు

-Zoom ద్వారా భారత నూతన విద్యా విధానం సదస్సును ప్రారంభించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ

-బండారు దత్తాత్రేయ కేంద్రం తీసుకువచ్చిన కొత్త విద్యా విధానం ద్వారా విద్యార్థులకు వరం

-చదువుతూనే వృత్తి విద్యలో శిక్షణ అందిస్తున్నాం..

-అమ్మ భాష ,స్థానిక భాషలో విద్యను ప్రోత్సహం

-Ncert, scert ప్రైవేటు సంస్థల ను ఈ విధానంలో విలీనం చేసి ఒకే విధానం తీసుకువస్తాం

-కరోనా నేపధ్యంలో మార్పులకు అనుగుణంగా ఆన్ లైన్ విద్యా విధానం ప్రవేశపెడుతున్నాం.

Show Full Article
Print Article
Next Story
More Stories