Hyderabad Latest News: పాతబస్తీ లో మొహరం సంతాప దినాలు..

హైదరాబాద్:

పాతబస్తీ..

మొహరం..

-Covid-19 నిబంధనలు అనుసరించి డబిర్పుర నుండి ప్రారంభమైన బినిక అలం..

-డీసీఎం లో 15 మంది సభ్యులతో బిబి కా అలం ఊరేగింపు నిర్వహించిన షియా మత పెద్దలు..

-మొహరం సంతాప దినాలు సందర్భంగా వారీ వారి ఇండ్లలోనే మతాన్ని రక్తాన్ని సమర్పించిన షియా ముస్లిం..

-పాతబస్తీ అంతటా కట్టుదిట్టమైన పోలీస్ భద్రత నడుమ సాగుతున్న మొహరం సంతాపదినాలు..

-పాల్గొంటున్న షియా ముస్లింలు..

Show Full Article
Print Article
Next Story
More Stories