HYDERABAD: కాలనీ వాసుల మధ్య చిచ్చు పెట్టిన వరద నీరు

హైదరాబాద్...

- వనస్థలిపురం లో కాలనీ వాసుల మధ్య చిచ్చు పెట్టిన వరద నీరు...

- అర్ధరాత్రి హరిహరపురం కాలనీ లో ఉన్న నీటిని వెళ్లడానికి జేసీబీ లతో కాలువలకు గండి కొట్టేందుకు ప్రయత్నించిన కాలనీ వాసులు

- తమకు నీళ్లు వచ్చే ప్రమాదం ఉందని అడ్డుకునే ప్రయత్నం చేసిన గాంధీ నగర్ ,స్నేహమయి నగర్ కాలనీ వాసులు

- అడ్డుకుంటున్నారనే కోపంతో కర్రలతో దాడి చేసిన హరిహారపురం వాసులు..

- ఇద్దరికి తీవ్రమైన గాయాలు హాస్పిటల్ కు తరలింపు...

- హరిహారపురం కాలనీ ప్రేసిడెంట్ హనుమంత రెడ్డి తో పాటు నలుగురి పై కేసు నమోదు...

Show Full Article
Print Article
Next Story
More Stories