Hyderabad: రెండవ రోజు ముగిసిన ఏసీబీ విచారణ...

- రెండవ రోజు ముగిసిన ఏసీబీ విచారణ...

- నలుగురు నిందితులను ఏసీబీ కార్యాలయం నుండి చంచల్ గూడ జైల్ కు తరలించిన ఏసీబీ అధికారులు..

- అంజిరెడ్డి, శ్రీనాథ్ లకు సంబంధించి అనేక విషయాలి సేకరించిన ఏసీబీ..

- 1కోటి 10 లక్షల రూపాయల పై డబ్బు ఎవ్వరిది అణా దానిపై పూర్తి వివరాలు రాబట్టిన ఏసీబీ...

- ఆంజిరెడ్డి ఇంట్లో దొరికొన డాక్యుమెంట్ల పై వివరాల అడిగిన ఏసీబీ..

- ఆంజిరెడ్డి చేసిన భూ లావాదేవీలకు ఇంట్లో దొరికిన డాక్యుమెంట్ల పై ఆరా తీసిన ఏసీబీ...

- లాకర్ల పై స్పష్టత ఇవ్వని నాగరాజు..

- చంచల్ గూడ జైలు కు తరలించిన ఏసీబీ..

- రేపు మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారించనున్న ఏసీబీ.

Show Full Article
Print Article
Next Story
More Stories