Hyderabad: మొదటి రోజు ముగిసిన ఏసీబీ విచారణ...

ఏసీబీ అప్ డేట్స్.....

- మొదటి రోజు ముగిసిన ఏసీబీ విచారణ...

- నలుగురు నిందితులను ఏసీబీ కార్యాలయం నుండి చంచల్ గూడ జైల్ కు తరలించిన ఏసీబీ అధికారులు..

- మొదటి రోజు 1కోటి 10 లక్షల రూపాయల పైన విచారణ చేపట్టిన ఏసీబీ...

- నాగరాజు ఇంట్లో దొరికొన డబ్బు , విలువైన భూ పత్రాల పై విచారించిన ఏసీబీ..

- అంజిరెడ్డి, శ్రీనాథ్ తెచ్చిన డబ్బు పై ఏసీబీ కి స్పష్టత ఇవ్వని రియల్ ఎసైట్ వ్యాపారులు.

- కోర్ట్ ఆదేశాల మేరకు నిందితులకు పిపి కిట్లు వేసి విచారించిన ఏసీబీ..

- నాగరాజు బ్యాంక్ లాకార్ల పై ప్రశ్నించిన ఏసీబీ..

- లాకర్ల పై తనకు ఎలాంటి సమాచారం లేదన్న నాగరాజు..

- రేపు మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారించనున్న ఏసీబీ....

Show Full Article
Print Article
Next Story
More Stories