Hussain Sagar Updates: హుస్సేన్ సాగర్ పటిష్టత పరిశీలనకు నిపుణుల కమిటీ...

హైదరాబాద్... 

#ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ చైర్మన్, మరో 9 మంది సభ్యులతో నిపుణుల కమిటీ.

#కమిటీలో సభ్యునిగా ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి.

#ఇద్దరు ఈఎన్సీలు, ముగ్గురు చీఫ్ ఇంజినీర్లు, ముగ్గురు ఐఐటీ ప్రొఫెసర్లు మరో ఇద్దరు అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ.

#మొత్తం 4 అంశాలపై అధ్యయనం చేయనున్న కమిటీ.

#హుస్సేన్ సాగర్ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ సవాళ్లు, దాని పటిష్టత, నీటి సామర్థ్యత పరిస్థితి, వరద కాలువల పరిస్థితి, పటిష్టతను మెరుగుపరచడం తదితర అంశాలపై అధ్యయనం చేసి 15 రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశం.

#అధ్యయనం కోసం అయ్యే ఖర్చు ఖర్చు జిహెచ్ఎంసి నిధుల నుంచి వాడుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం

Show Full Article
Print Article
Next Story
More Stories