hmtvతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి

hmtv తో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి

కొత్త రెవెన్యూ చట్టం లోని అంశాల పై సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకే శాసనసభ ఆవరణలో సీఎంను కలిశాను.

కొత్త రెవెన్యూ చట్టం లోని అంశాలపై సుదీర్ఘంగా అక్కడున్న అధికారులతో పాటు మాతో చర్చించారు.

దుబ్బాక ఉప ఎన్నికల పైన ఎలాంటి చర్చ జరగలేదు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేయడం పై త్వరలోనే పార్టీ చర్చిస్తుంది.

పట్టబద్రుల ఎన్నికల్లో మాపార్టీ నాయకులు పోటీ చేద్దామని అంటున్నారు....

ఒంటరిగా పోటీ చేయాలా ,ఇతర పార్టీలతో కలిసి పోటీ చేయాలా అని ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది...

రెవెన్యూ చట్టం పై తప్ప ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదు.

మరోసారి కలుద్దామని సీఎం చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories