HMTV తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

HMTV
By HMTV
Published on: 2020-08-17 13:18:22

వరంగల్ వరదలతో అతలాకుతలం అయ్యింది.

పట్టించుకోవాల్సిన సీఎం కేసీఆర్ ఫౌంహౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాడు.

వరంగల్ లో 200 ఎల్లా క్రితమే కాకతీయ రాజులు మంచి నగరాన్ని నిర్మించారు,

గొలుసుకట్టు చెరువులను తవ్వించి ఒక్క నీటి చుక్కను కూడా వృధా కనివ్వలేదు.

కేంద్రం స్మార్ట్ సిటీ కింద నిధులు ఇస్తే పక్కదారి పట్టించారు.

నాళాలు కబ్జా చేయడం వల్ల ఈ దుస్థితి వచ్చింది.

సీఎం కేసీఆర్ వచ్చి వరంగల్ లో క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితులను చక్క దిద్దాలి.

వరంగల్ కి ఇచ్చాన హామీలు అన్ని నెరవేర్చాలి.

రాజకీలకు అతీతంగా సహాయక చర్యలు చేపట్టాలి.

HMTV

HMTV

Next Story