HMTV తో ఆయుష్ అడిషనల్ డైరెక్టర్ లింగస్వామి

- వరంగల్ లో సోషల్ మీడియాలో కరోనాకు హోమియోపతి లో మందు అంటూ వచ్చిన అసత్య ప్రచారం పై ఎంక్వేరి చేసాం.

- ఇలాంటి వదంతులను ఎవరు నమ్మవద్దు.

- హోమియోపతి లో ప్రివెంటివ్ మెడిసిన్ ఉంది. కానీ కరోనా అరికట్టే మెడిసిన్ లేదు.

- వరంగల్ డాక్టర్ విఎస్ రెడ్డి చేసింది అంత అసత్య ప్రచారం.

- హోమియోపతి కి వేతిరేకంగా వ్యవహరించాడు.

- దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ నియమించింది. అందులో భాగంగానే ఈ రోజు ఎంక్వేరి చేసాం.

- కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం.

- ప్రభుత్వం నుండి వచ్చే వరకు విఎస్ రెడ్డి హాస్పిటల్ సీజ్ లోనే ఉంటుంది.

- హోమియోపతి లో కరోనాకు వైద్యం కావాలి అంటే ఎంజిఎం హాస్పిటల్ లో ఆయుష్ వార్డుకి రావాలి.

- రామంతపూర్ లో పాజిటివ్ పేషంట్స్ కి చికిత్స అందిస్తాం..

Show Full Article
Print Article
Next Story
More Stories