High Court Of Andhra Pradesh: ఆవాస్ యోజన పథకం ప్రయోజనాలపై హైకోర్టు విచారణ!

అమరావతి..

-పీఎం ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం, లబ్దిదారులకు ఇవ్వడం లేదంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ..

-రాష్ట్రంలో 85 వేలు ఇళ్ల నిర్మాణాలు పూర్తైన ప్రభుత్వం, పేదలకు ఇవ్వడం లేదని వాదనలు వినిపించిన న్యాయవాది..

-ఇప్పటి వరకు ఏపీకీ, కేంద్రం ఎంత వరకు నిధులు కేటాయించింది అని ప్రశ్నించిన హైకోర్ట్..

-ప్రధాని ఆవాస్ యోజన పథకం ప్రయోజనాలు ఏంటని అడిగిన హైకోర్ట్..

-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వివరాలతో అపడవిట్ దాఖలు చేయాలని‌ హైకోర్టు ఆదేశం..

-తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసిన ధర్మాసనం

Show Full Article
Print Article
Next Story
More Stories