High Court Of Andhra Pradesh: ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావు పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు..

అమరావతి..

-ఆయుధాల అక్రమ కొనుగోలు ఆరోపణలపై తనపై కేసు నమోదు, అరెస్టు జరగకుండా చూడాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ IPS అధికారి ఏబీ   వెంకటేశ్వర రావు

-ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

-తీర్పు ప్రకటించే వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని హైకోర్టు ఆదేశాలు

Show Full Article
Print Article
Next Story
More Stories