Harish Rao Comments: దుబ్బాకలో ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు...

సిద్దిపేట జిల్లా..

- దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండల రామారం సభలో మంత్రి హరీష్ రావు సమక్షంలో కాంగ్రెస్ నుండి టి ఆర్ ఎస్ లో చేరిన దౌల్తాబాద్ మాజీ వైస్   ఎంపీపీ తలారి నర్సింలు తో పాటు పలువురు నాయకులు పెద్ద ఎత్తున చేరికలు

  హరీష్ రావు కామెంట్స్:

- దుబ్బాకలో ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు..ఘన స్వాగతం పలుకుతున్నారు..

- బీడీ కార్మికులకు 2016 పెన్షన్ కేసీఆర్ ఇస్తున్నారు...కాంగ్రెస్ పార్టీ బీడీ లకట్టల పై పుర్రె గుర్తు పెట్టింది..BJP బీడీల కట్టల పై పుర్రె గుర్తు పెట్టింది..

- కాంగ్రెస్ పార్టీహయాంలో ఎప్పుడు కరెంటు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి..

- 101 కోట్ల తో దుబ్బాక నియోజకవర్గం లో ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేసినం..నాణ్యమైన కరెంటు ఇచ్చినం.

- 50 ఏండ్లు కాంగ్రెస్20 ఏండ్లు BJP TDP పార్టీలు పాలించాయి... ఒక్క గ్రామానికి కూడా తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు..

- ఎన్నికలప్పుడు వచ్చి ప్రజలకు ఝూట మాటలు చెప్పడం, అబద్ధాల ప్రచారాలు చేయడం కాంగ్రెస్, BJP లకు అలవాటు గా మారింది..

- బీడీ ల పెన్షన్ లో 1600 మోడీ ఇస్తున్నాడని BJP తప్పుడు ప్రచారం చేస్తున్నది...దీని పై బహిరంగ చర్చకు రావాలని BJP నేత బండి సంజయ్ కి సవాల్   విసిరిన...నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న ఒక్కడు రాలే.. దొంగలెక్క తిరుగుతున్నరు..బీజేపీ నేతలది నల్లమొఖమయ్యింది..

- కేసీఆర్ కిట్ లో కేంద్రానిది ఒక్క రూపాయి లేదు..

- TRS పార్టీ చెప్పింది చేస్తది..చేసింది చెబుతుంది..

- అడుగడుగునా అభివృద్ధికి కాంగ్రెస్, BJP లు అడ్డు తగులుతున్నాయి..కాంగ్రెస్ పార్టీ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తూ ప్రాజెక్టులు కట్టకుండా అడ్డు   తగులుతున్నారు..

- ఎన్ని అడ్డంకులు కల్పించినా సీఎం కేసీఆర్ మొండి ధైర్యంగా కొండ పోచమ్మ సాగర్,కాలేశ్వరం ప్రజెక్టు ను పూర్తి చేయించారు..

- కాంగ్రెస్ అంటే కాలిపోయిన మోటర్లు. BJP అంటే..బాయికాడ మోటర్లు..

- ఎన్నికలు రాగానే బీజేపీ కాంగ్రెస్ నేతలు వచ్చి.ఆపద మొక్కుకులు మొక్కుతరు.. ఝూట మాటలు చెబుతారు..

- ఓట్లు కాంగనే ఒక్క నేత కనిపించడు..

- కష్ట సుఖాల్లో ఉండేది ఒక్క TRS నాయకులే..

Show Full Article
Print Article
Next Story
More Stories