Harish Rao: సిద్దిపేట‌లో పద్మ‌శాలి భ‌వ‌న నిర్మాణానికి మంత్రి హ‌రీశ్ రావు శంఖుస్థాప‌న‌

HMTV
By HMTV
Published on: 2020-08-25 17:47:08

సిద్ధిపేట పట్టణంలోని బారాయిమామ్- చిన్న మసీదు సమీపంలో మంగళవారం రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న పద్మశాలి సమాజ భవన నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు  శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, స్థానిక కౌన్సిలర్లు, పద్మశాలి సమాజ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

HMTV

HMTV

Next Story