Gurram Jashuva: గుఱ్ఱం జాషువా జయంతి ఉత్స‌వాలు

HMTV
By HMTV
Published on: 2020-09-28 07:31:03

అమరావతి: గుఱ్ఱం జాషువా జయంతిని పురస్కరించుకొని విజయవాడలో తుమ్మపల్లి కళాక్షేత్రం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పింన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెల కిషోర్ బాబు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ పాతూరి నాగభూషణం ,రాష్ట్ర కోశాధికారి వామరాజు సత్యమూర్తి, అడ్డురి శ్రీరామ్,. 

HMTV

HMTV

Next Story