Guntur updates: నేడు గుంటూరు జిల్లాలో పర్యటన చేయునున్న నాదేండ్ల మనోహార్ ,బోనబోయిన శ్రీనివాస్ యాదవ్..

గుంటూరు జిల్లా...

-నేడు గుంటూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటన చేయునున్న జనసేన పిఏసి సభ్యులు నాదేండ్ల మనోహార్ ,బోనబోయిన శ్రీనివాస్ యాదవ్.....

-తాడేపల్లి మండలం గుండిమెడ, చిర్రావూరు, దుగ్గిరాల మండలం వీర్లపాలెం, పెదకొండూరు, కొల్లిపర మండలంలోని లంక గ్రామాలు, కొల్లూరు మండలంలోని   పెసర్లంక గ్రామాలు ,పంట పోలాలు పరీశీలన చేయునున్న జనసేన నేతలు...

Show Full Article
Print Article
Next Story
More Stories