Guntur updates: రేపు దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రధమ వర్దంతి..

గుంటూరు ః.....

-నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలలో పలు కార్యక్రమాలకు అభిమానులు ఏర్పాట్లు.

-కోవిడ్ నిబంధనల పేరుతో పోలీసులు అడ్డంకులు.

-కోడెల తనయుడు శివరాం పోలీసులు నోటీసులు.

-కోవిడ్ నేపద్యంలో ఏ కార్యక్రమాలు చేయడానికి వీలులేదని నోటీస్ లో పేర్కొన్న పోలీసులు.

-పోలీసుల తీరు పై కోడెల శివరాం ఆగ్రహం.

Show Full Article
Print Article
Next Story
More Stories