Guntur updates: అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ని కలిసిన తిరుమల గార్డెన్స్ అపార్ట్ మెంట్ బాధితులు..

గుంటూరు ః...

-2016 లో డబ్బులు వసూలు చేసి నేటికి ఇవ్వని ప్లాట్ లు.

-ప్లాట్ లు గురించి అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు....

-ప్లాట్ లకు సంబందంలేని వ్యక్తులతో ఎస్సీ , ఎస్టీ కేసులు పెట్టి వేదిస్తున్నారు.

-స్దలం డెవలప్మెంట్ కు వచ్చిన వారిని సైతం బెదిరిస్తున్న బిల్డర్ లు.

-బిల్డర్ మంచికలపూడి శ్రీనివాసరావు , ఆలపాటి గోపాలకృష్ణ లపై చర్యలు తీసుకోవాలని విజ్ణప్తి...

Show Full Article
Print Article
Next Story
More Stories