Guntur updates: ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వైసిపి నేతల నిరసన!

HMTV
By HMTV
Published on: 2020-08-31 07:03:48

గుంటూరు...

-పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకుంటున్న ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వైసిపి నేతల నిరసన.

-అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఎంపి నందిగం సురేష్, ఎమ్మెల్యేలు శ్రీదేవి, ముస్థఫా,గిరి,రోశయ్య.

HMTV

HMTV

Next Story