Guntur District Updates: జిజిహెచ్ లో కార్పోరేట్ హాస్పిటల్ కంటే ధీటైన వైద్యం అందిస్తున్నారు...

    గుంటూరు 

 - మంత్రి రంగనాధ్ రాజు కామెంట్స్...

- ముఖ్యమంత్రి పాదయాత్ర ముగిసి మూడు సంవత్సరాల గడుస్తున్న సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులు పర్యటిస్తున్నారు.

- సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందడం పై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- కోవిడ్ రోగులకు అత్యున్నతమైన సేవలు జిజిహెచ్ సిబ్బంది అందించారు.

- ఎన్ జి ఒల సహాయంతో నిర్మించిన భవనాన్ని రోగుల సహాయకులకు వినియోగించమని కోరారు.

- డిశంబర్ నాటికి భవనాన్ని పూర్తి చేసి రోగుల సహాయలకు ఉచితంగా భోజనం పెట్టేలా చర్యలు తీసుకుంటున్నాం.

- జిజిహెచ్ ఉన్నంత కాలం ఉచిత భోజన సదుపాయం కొనసాగిస్తాం.

- ముఖ్యమంత్రి జిజిహెచ్ అభివృద్ధి కి మూడు కోట్ల రూపాయలను మంజూరు చేశారు.

- మూడు కోట్ల రూపాయలను తల్లి బిడ్డల వైకర్యాల కల్పనకు వినియోగిస్తాం.

Show Full Article
Print Article
Next Story
More Stories