Guntur District Updates: జిజిహెచ్ లో పర్యటించిన జిల్లా ఇంచార్జ్ మంత్రి రంగనాధ్ రాజు,ఎమ్మెల్యే లు గిరిధర్,ముస్తఫా..

గుంటూరు...

-నిర్మాణంలో ఉన్న రోగుల బందువుల సహాయకుల విశ్రాంతి గది భవన పనలను పర్యవేక్షించిన మంత్రి.

-భవన నిర్మాణానికి రోగుల సహాయకులకు ఉచితంగా భోజనం పెట్టేందుకు కోటి రూపాయలు విరాళంగా అందించిన మంత్రి

-భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ.

Show Full Article
Print Article
Next Story
More Stories