Guntur District Updates: జగన్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది..

గుంటూరు ః

-వైసిపి సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

-జగన్ తీసుకున్న ఏ నిర్ణయం భవిష్యత్ లో ఏ సీఎం కదిలించలేరు.

-ఎన్టీఆర్ పరిపాలన మండల స్దాయి వరకు తీసుకెళ్తే , జగన్ పరిపాలనను గ్రామ స్థాయి కి తీసుకోచ్చారు.

-గ్రామ సచివాలయ వ్యవస్థ పై ఇతర రాష్టాల వారు ఆసక్తి చూపుతున్నారు.

-మూడు నెలల పాటు రాత్రింభవళ్ళు కష్టించి మ్యానిఫెస్టో రూపొందించాం.

-మనం ఇచ్చే ప్రతి హామీ మన బాధ్యత అని జగన్ బావించారు.

-బిసిలు రాష్ట్రానికి ఆర్దిక పరిపుష్టికి కావాలని జగన్ బావించారు.

-పరిపాలన సంస్కరణ లకు జగన్ నాంది పలికారు.

-కోర్టుల ద్వారా ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్న ప్రజల విషయంలో జగన్ వెనకడుగు వేయడం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories