Guntur District Updates: వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లో జయహో జగనన్న బిసి సభ...

 గుంటూరు...ః....

- హజరైన మంత్రులు సుచరిత, రంగనాధ్ రాజు, ఎంపీ మోపిదేవి , శ్రీకృష్ణ దేవరాయులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,

- మంత్రి రంగనాధ్ రాజు కామెంట్స్...

- గుంటూరు జిల్లాలో నలుగురిని బిసి కార్పోరేషన్ చైర్మన్ లుగా , 46 మందిన్ డైరెక్టర్ లుగా నియమించాం.

- చైర్మన్, డైరెక్టర్ లకు గౌరవ వేతనం ఇచ్చి బిసిల సమస్యల పరిష్కారానికి కృషి చేసేలా చర్యలు చేపట్టాం.

- బిసి ల అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది. 

Show Full Article
Print Article
Next Story
More Stories