Guntur District updates: బాధితురాలు ని పరామర్శించిన తెలుగు మహిళలు,మాహిళా సంఘాలు..

గుంటూరు ః

-జిజిహెచ్ లో అత్యాచార బాధితురాలు ని పరామర్శించిన తెలుగు మహిళలు,మాహిళా సంఘాలు

-పెదకూరపాడు మండలం పొడపాడు లో ఓ వివాహిత పై అత్యచారం.

-కిరాణా షాపు కు వచ్చిన మహిళా ను నిర్బందించి అత్యాచారం చేసిన శాంతిరాజు.

-రాత్రంతా కనిపించకపోవడంతో గాలించిన బందువులు.

-శాంతి రాజు ఇంట్లో నిర్బంధంలో ఉన్న మహిళా ను గుర్తించిన బందువులు.

-ప్రస్తుతం జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న మహిళా

-జగన్ పాలన లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది.

-సీఎం, హోం మంత్రి నివాసం ఉండే జిల్లాలోను అత్యచారాలు ఆగడం లేదు.

-మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మా నోరు మెదపడం లేదు.

-బాధిత మహిళా కు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.

Show Full Article
Print Article
Next Story
More Stories