Guntur District Updates: వెల్దుర్తి తాహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి..

  గుంటూరు...

- వెల్దుర్తి తాహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.

- కొంతకాలంగా రైతుల వద్ద పట్టాదార్ పాస్ బుక్ లకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కి రైతులు ఫిర్యాదు చేయడంతో    ఆకస్మికంగా తనిఖీ

- వెల్దుర్తి తాహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తనిఖీ నిర్వహించే సమయంలో అందుబాటులో లేని అధికారులు, సిబ్బంది, సిబ్బంది పనితీరుపై    మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపాటు

Show Full Article
Print Article
Next Story
More Stories