Guntur: శ్రీలక్ష్మీ హత్య కేసును ఛేదించిన గుంటూరు అర్బన్ పోలీసులు

గుంటూరు.

- ఏటూకూరు కు చెందిన ఉపాధ్యాయురాలు శ్రీలక్ష్మీ హత్య కేసును ఛేదించిన గుంటూరు అర్బన్ పోలీసులు

- మే 9న వట్టిచెరుకూరు మండలం కుర్నూతలలో ఉపాధ్యాయరాలు శ్రీలక్ష్మీ దారుణ హత్య.

- శ్రీలక్ష్మి హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన అర్బన్ పోలీసులు

- నిందితులు బండ్లమూడి లక్ష్మి నారాయణ, గోడపాటి సతీష్, కోటపాటి గణేష్ లపై కేసు నమోదు

- నిందితుల వద్ద నుంచి ఒక గొలుసు, ఉంగరం స్వాధీనం చేసుకున్న పోలీసులు

- శ్రీలక్ష్మి పనిచేస్తున్న పాఠశాలలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న నిందితుడు లక్ష్మీనారాయణ

- వడ్డీ వ్యాపారం, అక్రమ సంబంధం నేపథ్యంలో చనువుగా ఉన్న శ్రీలక్ష్మీ

- మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం, వడ్డీ డబ్బులు అడుగుతుందని శ్రీలక్ష్మి ని హతమార్చిన లక్ష్మీనారాయణ.

- గతంలో కట్టుకున్న భార్యను సైతం హత్య చేసిన నిందితుడు లక్ష్మీ నారాయణ

- రెండు హత్యలు తానే చేసినట్లు విచారణ లో వెల్లడి

- గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి...

Show Full Article
Print Article
Next Story
More Stories