Guntur: గుంటూరులో వైసిపి నేతల ఘర్షణ

గుంటూరు: కొల్లిపర మండలం మున్నంగి లో వైసిపి నేతల ఘర్షణ...

ఓ గౌడ కులస్తుడికు పరాభవం.

బార్యతో కలసి పొలం వెళ్ళి వస్తున్న వ్యక్తి పట్ల యువకులు దురుస ప్రవర్తన.

మద్యం మత్తులో మహిళను కించపరిచే వ్యాఖ్యలు.....

యువకుడును ప్రతిఘటించిన భర్త శొంటి సాంబశివరావు.

సాంబశివరావు ను రాత్రికి ఓ డెన్ కు పిలిపించిన స్దానిక వైసిపి నేతలు.

నీ గౌడ కులం కుడా ఓ కులమనా అంటూ హేలనా.

మా కులం యువకుడుని ఎదురించి మీరు గ్రామం లో బ్రతకగలరా అంటూ బెదిరింపులు....

ఫిర్యాదు చేసిన భాధితుడు....

కేసు నమోదు చేసిన పోలీసులు

Show Full Article
Print Article
Next Story
More Stories